బాదితులను పరామర్శించేందుకు అనుమతి ఇవ్వండి

54చూసినవారు
పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంటలో దళిత మహిళ గోటిందమ్మపై దాడి ఘటనలో భాగంగా అక్కడి దళితులను పరామర్శించేందుకు అనుమతి ఇవ్వాలని పెద్దకడబూరు గ్రామ దళిత నేతలు ఏసేపు, ముక్కరన్న, అర్లప్ప, విజయ్ కుమార్, ఆశన్న, ఆనందరాజు, నర్సన్న, బుజ్జప్ప, మేకల రాజు, కుమార్, సుందరం సోమవారం పోలీసు స్టేషన్ కు వెళ్లి ఎస్సీ నిరంజన్ రెడ్డిని కలిసి కోరారు. దాడి కేసుపై సమగ్ర విచారణ జరిపి అసలైన దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్