బాలనాగిరెడ్డికి బీసీల ఓటమి భయం పట్టుకుంది: రాఘవేంద్రరెడ్డి

51చూసినవారు
మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి ఓటమి భయం పట్టుకుందని మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి స్పష్టం చేశారు. గురువారం మంత్రాలయంలో టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి నామినేషన్ అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. 15 ఏళ్లు ఎమ్మెల్యేగా బీసీల ఓట్లతో గెలిచిన బాలనాగిరెడ్డి ఇప్పుడు బీసీ బిడ్డకు ఓటు వేస్తే మంత్రాలయంలో రౌడీయిజం మొదలవుఢవతుందని మాట్లాడడం సిగ్గుచేటని, త్వరలో ఓటమి రుచి చూపిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్