మొదటి వెన్నుపోటుదారు బాలనాగిరెడ్డి

67చూసినవారు
మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డే మొదటి వెన్నుపోటుదారు అని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం మంత్రాలయంలో జరిగిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి నామినేషన్ ప్రక్రియలో భాగంగా రమాకాంతరెడ్డి మాట్లాడారు. 2009లో బాలనాగిరెడ్డిని నమ్మి టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలిచిన మూడు నెలలకే కాంగ్రెస్ లో చేరలేదా అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్