మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టండి

80చూసినవారు
మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టండి
గ్రామాల్లో పారిశుద్ధ్యానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మంగళవారం పేర్కొన్నారు. విద్య, వైద్యం, పారిశుధ్యం, వ్యవసాయ రంగాలలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం అందిస్తున్న సూచికలో పురోగతి సాధించి గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఆదోని మండలంలో టెన్త్ ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉన్నదని, దీనిపై ప్రణాళికలు రూపొందించి 100 శాతం పాస్ అయ్యేలా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్