టీడీపీ అభ్యర్థి నామినేషన్ లో టీడీపీ శ్రేణులు కోలాహలం

566చూసినవారు
మంత్రాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా జరిగింది. మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్దకడబూరు, కోసిగి, కౌతాళం, మంత్రాలయం మండలాల నుండి టీడీపీ శ్రేణులు వేలాదిగా తరలి వచ్చి మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి పురవీధులలో సందడి చేశారు. పార్టీ జెండాలు చేతబూని డ్యాన్స్ లతో చిందులు తొక్కారు.

సంబంధిత పోస్ట్