నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

75చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఆదోని పట్టణంలో విద్యుత్ సరఫరాలో ఆదివారం అంతరాయం ఉంటుందని ఆదోని విద్యుత్ శాఖ ఏడి పురుషోత్తం, ఏఈ నాగభూషణం ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు మెయింటెనెన్స్ లో భాగంగా ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టణంలోని అన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదని ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి తమ సంస్థకు సహకరించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్