ఆదోనిలో భారీగా తగ్గిన‌ ఎండు మిర్చి ధ‌ర‌

82చూసినవారు
ఆదోనిలో భారీగా తగ్గిన‌ ఎండు మిర్చి ధ‌ర‌
ఆదోని వ్య‌వ‌సాయ మార్కెట్‌లో శ‌నివారం ఎండు మిర్చి గ‌రిష్ట ధ‌ర రూ. 12, 000 ప‌లికింది. గ‌త శ‌నివారంతో పోలిస్తే రూ. 2, 506 త‌గ్గింది. క‌నిష్ట ధ‌ర రూ. 3, 239 ప‌లికిన‌ట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. శ‌నివారం మార్కెట్‌కు ఎండు మిర్చి 37 బ‌స్తాలు, 14 లాట్లు వ‌చ్చాయ‌న్నారు. మోసాల‌పై రైతులు ఫిర్యాదు చేస్తే విచార‌ణ జ‌రిపి సంబంధిత ఏజెంట్‌, వ్యాపారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

సంబంధిత పోస్ట్