మద్దిలేటిస్వామి రూ. 6.43 లక్షలు ఆదాయం

78చూసినవారు
మద్దిలేటిస్వామి రూ. 6.43 లక్షలు ఆదాయం
బేతంచెర్ల మండలంలోని ఆర్ఎస్ రంగాపురం సమీపంలోని మద్దిలేటి నరసిం హస్వామి ఆలయానికి శనివారం రూ. 6. 43 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు, ఛైర్మెన్ సీతా రామచంద్రుడు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గద్వాల పట్టణానికి చెందిన మద్దిలేటి భార్య మధు ప్రవల్లిక రూ. 50 వేలు, కర్నూలులోని గోపి నగర్ కాలనీకి చెందిన శేషగిరిరాజు రూ. 50 వేల విరాళంగా అందజేశారన్నారు.

సంబంధిత పోస్ట్