నాయినిచెరువు ఆక్రమణకు గురికాకుండా చూడాలి

68చూసినవారు
నాయినిచెరువు ఆక్రమణకు గురికాకుండా చూడాలి
ప్యాపిలి సమీపంలోని సర్వే నం. 896 లోని నాయిని చెరువు ఆక్రమణకు గురైందని, దీనిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రాధాకృష్ణ. మండల కార్యదర్శి వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సూర్యప్రతాప్ పేర్కొన్నారు. ప్యాపిలి కార్యాలయంలో శనివారం సీపీఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు సమావేశం నిర్వహించి మాట్లాడుతూ అధికారులు సర్వే చేయించి చెరువు కబ్జా కాకుండా చూడాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్