కోడుమూరులో పింఛన్ల పంపిణీ ప్రారంభం

55చూసినవారు
కోడుమూరులో పింఛన్ల పంపిణీ ప్రారంభం
కోడుమూరు మండలంలో వైఎస్సార్ పింఛన్ కానుకలో భాగంగా శనివారం మండలంలోని లబ్దిదారులకు గ్రామ సచివాలయ సిబ్బంది పంపిణీ చేపట్టారు. మండలంలో మొత్తం 9, 130 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా, 6, 754 మందికి రాష్ట్ర ప్రభుత్వం వారి వారి బ్యాంకు ఖాతాల్లో పింఛన్ల నగదును జమ చేసింది. మిగిలిన 2, 376 మంది వృద్ధులు, వికలాంగులకు గ్రామ సచివాలయ సిబ్బంది, పింఛన్ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ల డబ్బులను అందజేస్తున్నారు.

సంబంధిత పోస్ట్