పర్లలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం

73చూసినవారు
పర్లలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం
గూడూరు మండలంలోని కె. నాగులాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పర్ల గ్రామం అంగన్వాడీ సెంటరులో నిర్వహించిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని డీఎంహెచ్వో డాక్టర్ పవీణ్ కుమార్ శనివారం తనిఖీ చేశారు. ఆయన మాట్లాడారు. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులకు వడదెబ్బకు గురవుతారని, సరైన వైద్య చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్