ఆర్. ఖానాపురంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం

59చూసినవారు
గూడూరు మండలం ఆర్. ఖానాపురంలో శుక్రవారం ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగనన్న ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వమని అన్నారు. జగనన్న అందించిన పథకాలు ఏ రాష్ట్రంలో లేవన్నారు. చిన్నపిల్లలు నుండి ముసలి వాళ్ల దాకా అందరికీ లబ్ధి చేకూరిందని అన్నారు. తనకు, ఎంపీ అభ్యర్థి బీవై రామయ్యకు ఓటు వేసి గెలిపించాలన్నారు. కుడా చైర్ మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్