భావోద్వేగానికి గురైన టీడీపీ నేత కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి

2594చూసినవారు
కోడుమూరులో జరిగిన టిడిపి ఆత్మీయ సమ్మేళనంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యాడు. గురువారం టీడీపీలోని రెండు వర్గాలను కలిపేందుకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి విష్ణువర్గం అసెంబ్లీ అభ్యర్థి బొగ్గులదస్తగిరి తోపాటు ఎంపీ అభ్యర్థి నాగరాజును ఆహ్వానించాడు. భారీఎత్తున అభిమానులు తరలివచ్చారు. వీరి ప్రేమ ఆప్యాయతలను చూస్తూవుంటే అంటూ భావోద్వేగాలతో కన్నీటి పర్యంతమయ్యాడు.

సంబంధిత పోస్ట్