ఈ నెల 23న అరుణాచల క్షేత్రానికి ప్రత్యేక ఆర్టీసి బస్సు

1576చూసినవారు
ఈ నెల 23న అరుణాచల క్షేత్రానికి ప్రత్యేక ఆర్టీసి బస్సు
భక్తుల సౌకర్యార్థం అరుణాచల క్షేత్ర దర్శనానికి, గిరి ప్రదక్షిణ కొరకు ఆర్టీసి కర్నూలు రెండవ డిపో నుండి ఈ నెల 23న ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ శ్రీ సర్దార్ హుస్సేన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సు 23 న ఉదయం 7 గంటలకు కర్నూలు నుండి బయలు దేరి వెళ్లి తిరిగి 25న కర్నూలు చేరుకుంటుందన్నారు. కావున భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 7382871131, 9959225794 కు సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్