నరవ దంపతులను కలిసిన ఏపీఎం

59చూసినవారు
నరవ దంపతులను కలిసిన ఏపీఎం
పెద్దకడబూరు మండలం ఐకేపీ వెలుగు సిబ్బంది ఏపీఎం సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో సోమవారం పెద్దకడుబూరు గ్రామంలోని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టీడీపీ మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు నరవ శశిరేఖ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. నరవ దంపతులకు శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీసీ శాంతి, వీబీకేలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్