నాల్గోసారి ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డిని గెలిపించండి

51చూసినవారు
నాల్గోసారి ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డిని గెలిపించండి
13వ తేదిన జరిగే ఎన్నికల్లో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీటీడీ సభ్యులు సీతారామిరెడ్డి అన్నారు. సోమవారం మంత్రాలయంలోని రామచంద్ర నగర్ లో వైస్సార్సీపీ మండల అధ్యక్షులు భీమారెడ్డి, వైస్సార్సీపీ మండల ఇన్ చార్జ్ విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు సంక్షేమ పథకాలను వివరించి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్