వ్యక్తి ఆత్మహత్య

1897చూసినవారు
వ్యక్తి ఆత్మహత్య
పగిడ్యాల మండల కేంద్రంలో మంగలి పెద్ద నాగరాజ్ అనే వ్యక్తి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడని ముచ్చమరి పోలీసులు తెలిపారు. శనివారం స్టేషన్ ఇంచార్జి మాట్లాడుతూ ఈ వ్యక్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చాలా చోట్ల వైద్య చికిత్సలు చేసుకున్న తగ్గకపోవడంతో ఈ సంఘటనకు పాల్పడినట్లు వారు తెలిపారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్