కర్ణాటక మద్యం స్వాధీనం

597చూసినవారు
కర్ణాటక మద్యం స్వాధీనం
మంత్రాలయం మండలంలోని కలుదేవకుంట క్రాస్ రోడ్డులో ఓ వ్యక్తి నుంచి 480 టేట్రా ప్యాకెట్ల కర్ణాటక సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎమ్మిగనూరు సెబ్ సీఐ భార్గవ్ రెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి సెబ్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రాలయం మండలం కలుదేవకుంట గ్రామము సెబ్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై ఏపీ 21బివి 3368 తీసుకెళుతున్న 480 కర్ణాటక టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్