ఎమ్మిగనూరు ఎమ్మెల్యేకు ప్రజల వినతులు

79చూసినవారు
ఎమ్మిగనూరులో వివిధ సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వరరెడ్డి ఇంటి వద్దకు క్యూ కట్టారు. ఎమ్మెల్యే మంగళవారం వారందరితో ఆప్యాయంగా మాట్లాడి సమస్యలను విన్నారు. అర్జీలు స్వీకరించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పలు సమస్యలపై వివిధ శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే పరిష్కరించారు.

సంబంధిత పోస్ట్