పత్తికొండ: చెడు వ్యసనాలతో జీవితం నాశనం: ఎస్సై

63చూసినవారు
విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారని, దీని వల్ల వారి బంగారు భవిష్యత్ అంధకారం అవుతుందని వెల్దుర్తి ఎస్సై జి. ఆశోక్ అన్నారు. శనివారం వెల్దుర్తిలోని బాలుర హైస్కూల్లో విద్యార్థులకు మాదక ద్రవ్వాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. పాఠశాలల్లో, ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ సేవిస్తున్నా, విక్రయించే సమాచారం తమకు తెలియజేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

సంబంధిత పోస్ట్