కారు - బైక్ ఢీ వ్యక్తి దుర్మరణం

11318చూసినవారు
కారు - బైక్ ఢీ వ్యక్తి దుర్మరణం
గూడూరు రూరల్ మండలం తిరుపతి గారి పల్లి వద్ద బుధవారం సాయంత్రం కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన వెంకటగిరి తిప్పవరపాడు మార్గంలో జరిగింది. కారు బైక్ ను ఢీకొట్టడంతో బైక్ పై నుండి వ్యక్తి పడి దుర్మరణం చెందాడు. కారు చెట్లలోకి దూసుకెళ్ళింది. సమాచారం అందుకున్న గూడూరు పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్