న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు

82చూసినవారు
న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు
కందుకూరు మండలం ఓగురు ఎస్సీ కాలనీకి రాకపోకలు సాగించే కల్వర్టును కొందరు పక్షపూరితంగా ధ్వంసం చేశారని ఎస్సీ కాలనీవాసులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజకు మంగళవారం అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేయలేదని కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే చెరువుకు వెళ్లే కాలువను ఆక్రమించారని తమకు న్యాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్