వరద ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్యే ఇంటూరి

52చూసినవారు
వరద ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్యే ఇంటూరి
కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవితో కలిసి సోమవారం విజయవాడ పరిధిలోని వరదముంపు ప్రాంతాల్లో పర్యటించారు. విజయవాడ రూరల్ పరిధిలోని గొల్లపూడి వంతెన, జక్కంపూడి హౌసింగ్ కాలనీల్లో ముమ్మరంగా పర్యటించారు. మోకాలు లోతునీళ్లలోనే ప్రతి ఇంటికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న నిత్యవసర వస్తువులు సరిగ్గా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్