తండ్రి కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కుమార్తె

80చూసినవారు
తండ్రి కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కుమార్తె
కావలి నియోజకవర్గం టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కుమార్తె ఆదివారం కావలి మండలంలోని ముసునూరులో ఎన్నిక ప్రచారంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక ప్రజలకు కరపత్రాలు అందజేసి, మేనిఫెస్టో గురించి వివరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నిక ల్లో తన తండ్రి కావ్య కృష్ణారెడ్డికి ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కావలిని కనకపట్నం లాగా మారుస్తామన్నారు.

సంబంధిత పోస్ట్