శిశు మరణాలు లేకుండా చూడాలి

58చూసినవారు
శిశు మరణాలు లేకుండా చూడాలి
జిల్లాలో ఎక్కడా కూడా మాతృ శిశు మరణాలు లేకుండా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో మంగళవారం వైద్య శాఖ సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గర్భిణీ స్త్రీలను త్వరితగతిన గుర్తించాలని, అన్ని రకాల వైద్య పరీక్షలు, వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వాసుపత్రి ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు.

సంబంధిత పోస్ట్