వాలంటీర్ల సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

1024చూసినవారు
వాలంటీర్ల సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
ఓజిలి మండల పరిషత్ కార్యాలయ ఆవరణములో శుక్రవారం ఉదయం 9: 00 గంటలకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో జరగబోయే గ్రామ వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని విజయ వంతం చేయాలని మండల కన్వీనర్ పాదర్తి హరినాథ్ రెడ్డి గురువారం కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వైసిపి కార్యకర్తలు, ఎమ్మెల్యే కిలివేటి అభిమానులు పాల్గొనాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్