ఓట్లు అభ్యర్థించిన కూటమి అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

78చూసినవారు
మే 13న జరగనున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా జగ్గయ్యపేట నియోజకవర్గం కంభంపాడు గ్రామంలో టిడిపి, బిజెపి, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి శుక్రవారం గ్రామంలో పర్యటించి రానున్న ఎన్నికలలో ఎంపీ అభ్యర్థిగా కేశినేని శివానాథ్(చిన్ని)ని, ఎంఎల్ఏ అభ్యర్ధిగా నాకు ఓటు వేసి గెలిపించాలని జగ్గయ్యపేట నియోజకవర్గ టిడిపి, బిజెపి జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అభ్యర్థించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్