16న మైలవరంలో దళిత సింహ గర్జన

568చూసినవారు
దళితులందరూ టిడిపి పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని టిడిపి జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు విజయ్ బాబు అన్నారు. గురువారం రెడ్డిగూడెం మండలంలో టిడిపి పార్టీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నెల 16వ తేదీన మైలవరంలో జరిగే దళిత సింహం గర్జన కార్యక్రమానికి నియోజకవర్గంలోని దళితులందరూ హాజరు కావాలని కోరారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరవుతారని వివరించారు.

సంబంధిత పోస్ట్