వరద బాధితులకు నిత్యవసర సరుకులు అందించిన ఎమ్మెల్యే

67చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం లోతెలుగుదేశం వారి సహకారంతో ఏర్పాటుచేసిన నిత్యావసర వస్తువుల కిట్ లను బుధవారం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు వరద బాధితులకు పంపిణీ చేశారు. ఇబ్రహీంపట్నం లోని గాజులపేట కాలనీలో వరద ముంపుకు గురైన 1000 కుటుంబాల వారికి బియ్యం, ఆయిల్, కందిపప్పు, చింతపండు కారం, ఉప్పు, పసుపు తో కూడిన నిత్యావసర వస్తువుల కిట్ లను ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు దాతలతొకలిసి పంపిణీ జేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్