మైలవరం టిడిపి ఆధ్వర్యంలో జయంతి

76చూసినవారు
మైలవరం పట్టణ పరిధిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నాయకత్వంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కుల ఆధారిత వివక్షను నిర్మూలించడానికి ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా కొని ఆడారు. కుల వ్యవస్థను ఆయన తీవ్రంగా వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్