పోషకాహారాన్ని విధిగా తీసుకోవాలి: ఎమ్మెల్యే

80చూసినవారు
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. మైలవరం మండలం వెల్వడం గ్రామంలో శుక్రవారం నియోజకవర్గస్థాయి ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాల కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు , మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 35 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్