పెనుగొలను‌లో వైభవంగా గణపతి కళ్యాణం

78చూసినవారు
పెనుగొలను‌లో వైభవంగా గణపతి కళ్యాణం
గంపలగూడెం మండలంలో పెనుగొలను శ్రీ రంగనాయక స్వామి ఆలయ వెనుక ఏర్పాటు చేసిన గణపతికి శుక్రవారం వేద పండితులు కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ముందుగా కావిడిలో అన్నము, కూరలు ప్రసాదాలు తీసుకొచ్చి నైవేద్యం పెట్టారు.
అనంతరం గణేష్ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో అన్నదానం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్