ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 50 ఫిర్యాదులు

77చూసినవారు
నరసరావుపేట పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ బీఆర్ అంబేద్కర్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మంది అర్జీలు కలెక్టరుకు అందించారు. అధికారులు ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత సమయంలోగా నిబంధనల ప్రకారం పరిష్కారాలు చూపాలని కలెక్టర్ ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్