మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే

50చూసినవారు
నరసరావుపేట పాలపాడు రోడ్డులో కాల్వలో మంగళవారం ఇద్దరు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన పిల్లల మృతదేహాలను బుధవారం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి దుర్ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్