గుడిపాడు గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మిషన్ శక్తి 100 రోజుల కార్యక్రమంలో భాగంగా,బుధవారం నాడు బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా పి.డి.ఉమారాణి హాజరయ్యి బాలికలకు ఉన్న చట్టాల గురించి, బాల్య వివాహాల గురించి, న్యూట్రిషన్ గురించి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వరి ఐ.సి.డి.ఎస్. సూపర్వైజర్స్అం.గన్వాడి టీచర్లు పాల్గొన్నారు.