రామరావు దాడిని ఖండించిన సీపీఎం నేతలు

84చూసినవారు
పల్నాడు జిల్లాలో సీపీఎం నేత రామారావుపై జరిగిన దాడిని శనివారం వినుకొండ సీపీఎం నాయకులు ఖండించారు. వారు మాట్లాడుతూ. పరగడచర్ల గ్రామంలో టీడీపీ నేతల ఇంటి వద్ద ఫించన్లు పంపిణీ చేశారు. ఈ క్రమంలో నలుగురు లబ్ధిదారులకు ఫించన్లు ఇవ్వకపోవడంతో ఈ విషయాన్ని రామారావు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇది మనసులో పెట్టుకుని పలువురు రామారావుపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

సంబంధిత పోస్ట్