24 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

84చూసినవారు
24 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు జరుగుతాయని మన్యం జిల్లా రెవెన్యూ అధికారి జీ కేశవ నాయుడు అన్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టరేట్లో శనివారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్