ఓట్ల లెక్కింపు కోసం పక్కా ఏర్పాట్లు

80చూసినవారు
ఓట్ల లెక్కింపు కోసం పక్కా ఏర్పాట్లు
సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, సజావుగా నిర్వహించిన విధంగానే ఈవీఎంల ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లను పక్కా ప్రణాళికతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలలోని మూడంచెల భద్రత, ఓట్ల లెక్కింపుకై కల్పించవలసిన భద్రత, వసతుల ఏర్పాట్లను ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలసి శనివారం పరిశీలించారు.

సంబంధిత పోస్ట్