జనసేన తీర్థం పుచ్చుకున్న డెంకాడ ఎంపీపీ

72చూసినవారు
జనసేన తీర్థం పుచ్చుకున్న డెంకాడ ఎంపీపీ
నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ వైసిపి ఎంపీపీ బంటుపల్లి వాసుదేవరావు సోమవారం ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఆధ్వర్యంలో నెల్లిమర్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు ఆయనకు ఎమ్మెల్యే పార్టీ కండువా వేసి సాధారణంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వాసుదేవరావు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే మాధవి తెలిపారు.

సంబంధిత పోస్ట్