వి. డి. వి. కెల ఉత్పత్తులకు మార్కెటింగు కల్పించాలి

62చూసినవారు
వన్ దన్ వికాస్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేసిన వస్తువులకు మార్కెటింగు సదుపాయం కల్పించాలని మన్యం జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో జీవనోపాదుల కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. వన్ దన్ వికాస్ కేంద్రాలు ద్వారా మార్కెటులో డిమాండు ఉన్న వస్తువులను తక్కువ ఉత్పత్తి వ్యయంతో తయారుచేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్