రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ఒకరికి తీవ్ర గాయాలు

67చూసినవారు
దర్శి మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలో టిడిపి, వైసిపి వర్గీయుల మధ్య బుధవారం ఘర్షణ చోటు చేసుకున్నది. బాధితుడు నరసయ్య తెలిపిన వివరాల మేరకు కక్షపూరితంగానే టిడిపి పార్టీ నుండి వైసీపీలోకి రాలేదని, తనపై దాడికి తెగబడ్డారని, ఈ దాడిలో తలకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. తనపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్