దర్శి లో పోలీసులు ర్యాలీ

71చూసినవారు
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా దర్శి పట్టణంలో డిఎస్పి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సోమవారం పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గడియార స్తంభం నుండి పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవకు పోలీసుల జీవితాలు అంకితం చేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన పోలీసులకు సెల్యూట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్