మహాత్మా గాంధీజీకి నివాళులర్పించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ

58చూసినవారు
మహాత్మా గాంధీజీకి నివాళులర్పించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ
ప్రకాశం జిల్లా- గిద్దలూరు పట్టణంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ- గిద్దలూరు శాఖ సభ్యులు 155వ గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీ బొమ్మ కూడలిలోని మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అధ్యక్షులు శివారెడ్డి మాట్లాడుతూ గాంధీజీ పుట్టిన రోజును ఐక్యత సమితి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా 2007లో ప్రకటించిదన్నారు.

సంబంధిత పోస్ట్