విగ్రహాలను స్వయాన నిమజ్జనం చేసిన ఎస్ఐ

62చూసినవారు
ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో గణేష్ నిమజ్జనాలు సోమవారం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మూడు రోజుల పూజల అనంతరం నిమజ్జనం కోసం రామన్న కర్తంకు వెళ్లిన వినాయక విగ్రహాలను.. రాచర్ల ఎస్సై పి.కోటేశ్వరరావు స్వయాన క్రేన్ ఎక్కి నిమజ్జనం చేయించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జనానికి ఏర్పాట్లు చేసినట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్