ఎమ్మెల్యేకు రూ. 20వేల చెక్కు అందజేత

67చూసినవారు
ఎమ్మెల్యేకు రూ. 20వేల చెక్కు అందజేత
కనిగిరి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డికి ఏపీసీపీడీసీల్ కాంట్రాక్టర్ షేక్ ముస్తాక్ విజయవాడ వరద బాధితుల సహాయార్థం రూ. 20వేల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ.. షేక్ ముస్తాక్ ని అభినందించి, బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు రావాలన్నారు.

సంబంధిత పోస్ట్