ముంపు ప్రాంతాల్లో ఆహారం సప్లై చేయిస్తున్న ఎమ్మెల్యే

51చూసినవారు
కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భోజనం ప్యాకెట్స్, మంచినీరుని దగ్గరుండి బాధితులు అందరికి భోజనాలు, వాటర్ సప్లై చేయించి ఇబ్బందులు లేకుండా చూశారు.

సంబంధిత పోస్ట్