కనిగిరి: టూరిజం చైర్మన్ కి టీడీపీ నేతల అభినందనలు

72చూసినవారు
కనిగిరి: టూరిజం చైర్మన్ కి టీడీపీ నేతల అభినందనలు
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నూకసాని బాలాజీ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా విజయవాడలోని ఆయన ఛాంబర్ లో టీడీపీ నేతలు రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి, రాచమల్ల శ్రీనివాసరెడ్డి, కనిగిరి మండల టిడిపి అధ్యక్షులు నంబుల వెంకటేశ్వర్లు, చావల వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఐటీడీపీ ఆర్గనైజేషన్ సెక్రటరీ, బ్రహ్మం గౌడ్ నూకసాని బాలాజీ కి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్