పామూరు: పల్లె పల్లెనా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం

63చూసినవారు
పామూరు: పల్లె పల్లెనా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం
ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో పల్లె పల్లెనా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. పామూరు పట్టణంలోని విరాట్ నగర్ లో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ. 50 లక్షలతో నూతనంగా సిసి రహదారులకు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎక్కడ ఏ సమస్య లేకుండా, అభివృద్ధి పనులను చేపడతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్