వైసిపి, టిడిపి నేతల దాడిపై స్పందించిన ఈసీ

5105చూసినవారు
ఒంగోలులోని సమతా నగర్ లో వైసీపీ, టిడిపి నేతల పరస్పర దాడిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఒంగోలులో జరిగిన దాడిపై మీడియాతో గురువారం మాట్లాడారు. ఒంగోలులో జరిగిన దాడి పై స్టేట్ పోలీస్ అబ్జర్వర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. విచారణ చేసి ఎవరైతే తప్పు చేస్తారో వారిపై కేసులు నమోదు చేస్తామని ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.

సంబంధిత పోస్ట్