కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న శుక్రవారం బుచ్చిరెడ్డిపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల చరిత్రను ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వేమిరెడ్డి ఇంటికి వెళ్లాలంటే మూడు నాలుగు గేట్లు దాటవలసి వస్తుందన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.